ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన రీల్స్ టీచర్..
ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, సోషల్ మీడియాలో "రీల్స్ టీచర్"గా గుర్తింపు పొందిన గౌతమి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విధుల్లో తిరిగి చేరిన…
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న వైష్ణవి చైతన్య..
బోనాల ఉత్సవాల సందర్భంగా నటి వైష్ణవి చైతన్య సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆమె…
ఉజ్జయిని మహంకాళి బోనాల్లో మాతంగి భవిష్యవాణి..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మాతంగి స్వర్ణలత వినిపించిన భవిష్యవాణి భక్తుల్లో చర్చనీయాంశమైంది. "అహంకారం తగ్గించుకోండి", "ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయి", "ఆరు నెలల్లో…
Telangana: ₹2,370 కోట్ల కేంద్ర నిధులు.. రాష్ట్ర అవసరాల దృష్ట్యా ముందస్తు..
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో ₹2,370 కోట్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఈ నిధులను మంజూరు చేయడంతో ప్రధాని…
ఫసల్ బీమా నమోదు గడువు పొడిగింపు.. ఎప్పటివరకు అవకాశం?
ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సర్వర్ సమస్యల కారణంగా పీఎం ఫసల్ బీమా యోజనలో నమోదు చేసుకోలేకపోయిన రైతులకు మరో అవకాశం కల్పిస్తూ నమోదు…
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు…
భోగాపురం ఎయిర్పోర్టు నుంచి ఎప్పుడు విమానాలు? ఏ నగరాలకు సర్వీసులు?
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం తర్వాత ప్రయాణికుల్లో కొత్త ఆసక్తి నెలకొంది. కమర్షియల్ విమాన సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయి? తొలి దశలో ఏ నగరాలకు…
నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. భోగాపురం నుంచి మైసూరు వరకు పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు రూ.17,900 కోట్ల విలువైన పలు అభివృద్ధి…
ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా తగ్గింపు..
చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఊరటనిస్తూ చమురు మార్కెటింగ్ సంస్థలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను గణనీయంగా తగ్గించాయి. ఈ నిర్ణయంతో ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు,…
మోదీకి 13,500 మంది గిరిజన మహిళలతో థింసా నృత్య స్వాగతం..
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా 13,500 మంది గిరిజన…