వైరల్గా మారిన వింత బావి.. ఈ ప్రాంతంపై ప్రజల్లో ఆసక్తి
గుజరాత్లోని మోర్బీ జిల్లా వీర్పర్దా గ్రామంలోని ఓ రైతు బావిలో నీరు అలల్లా కదులుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఈ వింతను చూసేందుకు…
Hyderabad:లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలకు ముగింపు..
హైదరాబాద్లో ఘనంగా కొనసాగిన బోనాల ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. గోల్కొండ కోటలో ప్రారంభమైన జాతర.. లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి వేడుకలతో ముగియనుంది.…
E20 పెట్రోల్పై కీలక ప్రకటన.. తేమ, క్లోరైడ్పై ఆందోళన అవసరం లేదన్న ఆయిల్ కంపెనీలు!
E20 పెట్రోల్లో అధిక క్లోరైడ్, తేమ ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అదనపు పరీక్షలు నిర్వహించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. 500 ppm క్లోరైడ్, తేమకు…
డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోటెత్తడం.. సరూర్నగర్ స్టేడియంలో తోపులాట..
హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియకు భారీగా నిరుద్యోగులు తరలివచ్చారు. ఆగస్టు 8, 9 తేదీల్లో జరగనున్న శారీరక సామర్థ్య…
IIT ఢిల్లీలో ‘పరమ్ ప్రజ్ఞ’ AI సూపర్ కంప్యూటర్ ప్రారంభం.. యువతకు మోదీ కీలక సందేశం
ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో యువత నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. IIT ఢిల్లీ గ్రాడ్యుయేట్లకు ఇచ్చిన సందేశంలో సాంకేతికత, పరిశ్రమలు,…
బోనాల వేడుకల్లో నిహారిక కొణిదెల.. మహంకాళేశ్వర ఆలయంలో బంగారు బోనం..
హైదరాబాద్ బోనాల వేడుకల్లో నిహారిక కొణిదెల పాల్గొన్నారు. మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మేడ్ ఇన్ ఉత్తరాఖండ్.. ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ ‘HAPIDA SKYNeX’
ఉత్తరాఖండ్ అల్మోరాకు చెందిన రవి టమ్టా రూపొందించిన HAPIDA SKYNeX ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ ప్రోటోటైప్ విజయవంతంగా టెస్ట్ ఫ్లైట్ పూర్తి చేసింది. డ్రోన్ టెక్నాలజీ ఆధారంగా…
ఎలక్ట్రిక్ స్కూటర్ టైర్లలో 869.5 గ్రాముల బంగారం..
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ బంగారం స్మగ్లింగ్ను అడ్డుకున్నారు. జెడ్డా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి ఎలక్ట్రిక్ స్కూటర్ టైర్లలో…
UPSC CDS Final Result 2025.. మెరిట్ లిస్ట్ విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన Combined Defence Services (CDS) Examination (II), 2025 తుది ఫలితాలను ప్రకటించింది. రాత పరీక్ష, సర్వీసెస్ సెలెక్షన్…
Rishabh Pant:భూమి కొనుగోలుకు సహాయం చేయండి’ అంటూ సీఎం ధామీకి ట్వీట్
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్కు శాశ్వతంగా…