నారా లోకేశ్కు Fortune India గుర్తింపు.. ఏపీ అభివృద్ధిలో కొత్త దిశపై ఫోకస్
Fortune India ఆగస్టు 2026 సంచిక కవర్పై నారా లోకేశ్కు ప్రాధాన్యం లభించింది. ఏపీ అభివృద్ధి, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాలపై ఆయన దృష్టితో పాటు రాజకీయంగా ఎదురవుతున్న…
ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు..
ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో 17.52 టీఎంసీల గోదావరి జలాలు కృష్ణా నదికి తరలించగా,…
సముద్ర తీరాన్ని ఆనుకుని కొత్త రోడ్డు.. ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్ పనులు జోరుగా
సముద్ర తీరాన్ని ఆనుకుని నిర్మిస్తున్న ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్ పనులు జోరుగా సాగుతున్నాయి. భారీ రాళ్లతో తీర రక్షణ చర్యలు చేపడుతూ రహదారి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. పనులు…
ఆంధ్రప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం.. లారీని ఢీకొని వంతెనపై నుంచి పడిన వోల్వో బస్సు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వోల్వో బస్సు అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలో లారీని ఢీకొని వంతెనపై నుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో…
రాజమండ్రిలో దారుణం.. స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు..
రాజమండ్రిలో జరిగిన ఓ ఘర్షణ ఊహించని విషాదానికి దారితీసింది. క్షణికావేశంలో జరిగిన ఘటన ఓ యువతి జీవితాన్ని విషమ స్థితికి చేర్చగా, ఈ కేసు ప్రస్తుతం తీవ్ర…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులకు పామాయిల్ వరం!
ప్రపంచ పామాయిల్ మార్కెట్లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు భారత్కు కొత్త అవకాశాలను తెరుస్తున్నాయి. ఒక కీలక దేశం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులు, వంటనూనె రంగం, బయోఫ్యూయల్…
NEET-SS కౌన్సెలింగ్ 2025లో కీలక మార్పులు.. కొత్త షెడ్యూల్ విడుదల
NEET-SS కౌన్సెలింగ్ 2025లో పాల్గొంటున్న అభ్యర్థులకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) కీలక అప్డేట్ ఇచ్చింది. గతంలో విడుదల చేసిన నోటీసును ఉపసంహరించుకుని కొత్త షెడ్యూల్ ప్రకటించడంతో…
తిరుమల అడవుల్లో దాగిన ఆధ్యాత్మిక రత్నం, ఈ క్షేత్ర విశిష్టత ఏంటో తెలుసా?
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం చాలామంది భక్తులు ప్రకృతి ఒడిలో నెలకొన్న ఓ పవిత్ర తీర్థాన్ని సందర్శిస్తుంటారు. పురాణ ప్రాధాన్యం, ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతిని ఒకేచోట…
రెండోసారి భూమిపూజ ఎందుకు? పీవీ సింధు క్లారిటీ
పీవీ సింధు స్పోర్ట్స్ ప్రాజెక్టుకు రెండోసారి భూమిపూజ నిర్వహించడంపై వచ్చిన సందేహాలకు ఆమె స్పందించారు. తొలి కార్యక్రమం హడావుడిగా జరగడం, అనంతరం ప్రాజెక్టు విస్తరణ నిర్ణయం తీసుకోవడంతో…
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. రుణాలపై సర్వీస్ ఛార్జీలు రద్దు..
స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై సర్వీస్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తూ…