ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు..
ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో 17.52 టీఎంసీల గోదావరి జలాలు కృష్ణా నదికి తరలించగా,…
పోలవరం విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. పూర్తి దర్యాప్తునకు ఆదేశాలు
పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని మృతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి…