సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న వైష్ణవి చైతన్య..
బోనాల ఉత్సవాల సందర్భంగా నటి వైష్ణవి చైతన్య సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆమె…
సత్య
Aug 03, 2026 | 03:00 PM