NTR Bharosa Pension: ఏపీలో పింఛన్లకు నేటితో ఒక్కరోజే.. సెప్టెంబర్ 18 చివరి తేదీ
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు సెప్టెంబర్ 18తో ముగియనుంది. ఈరోజు సెప్టెంబర్ 17 కావడంతో అర్హులకు ఇక ఒక్కరోజు మాత్రమే…
సత్య
Sep 17, 2026 | 07:21 PM