ఆంధ్రప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం.. లారీని ఢీకొని వంతెనపై నుంచి పడిన వోల్వో బస్సు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వోల్వో బస్సు అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలో లారీని ఢీకొని వంతెనపై నుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో…
సత్య
Aug 09, 2026 | 02:56 PM